టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్

టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు.హైదరాబాద్ గాంధీభవన్ లో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు.

 Tpcc Chief Revanth Reddy Fires On Trs And Bjp-TeluguStop.com

మునుగోడు ఉపఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అసహ్యంగా మార్చాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.రెండు పార్టీలు పోటాపోటీగా ఓటుకు రూ.30 నుంచి రూ.40వేలు పంచుతున్నాయని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని కేసీఆర్ దేశమంతా తనదే అంటున్నారని ఎద్దేవా చేశారు.బీజేపీ, టీఆర్ఎస్ లది మిత్ర భేదమే కానీ.శత్రు భేదం కాదని చెప్పారు.మునుగోడులో కాంగ్రెస్ పార్టీనే గెలుపు సాధిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube