ఎన్టీఆర్ జిల్లా మైలవరం రైతుబజార్ ఈఓ ఘరానా మోసం

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మైలవరం రైతుబజార్ లో ఈఓ మోసం చేస్తున్నారు అని ఓ రైతు ఆరోపించాగా,రైతు బజార్ లో రెండు షాపులు కేటాయించి డిపాజిట్ అని చెప్పి షాపుకు 40వేల రూపాయలు లంచం ఈఓ రవి కుమార్ తీసుకున్నారని ఆరోపిస్తున్న భాదితులు,షాపులు కేటాయించకపోవడంతో జాయింట్ కలెక్టర్ దృష్టికి తమ సమస్యని తీసుకెళ్లారు డిపాజిట్ కాదు లంచం అని తెలుసుకుని లబోదిబోమన్న భాదితులు,విచారణ కోసం రవికుమార్ విధులకు హాజరవ్వకుండా ఆదేశాలిచ్చిన ఉన్నతాదికారులు ప్రస్తుతం ఈఓగా విధులు నిర్వహిస్తున్న చిట్టిబాబు తమ రెండుషాపులు ఈఓ ఖాళీ చేయాలని చెప్పడంతో రైతుబజార్ ఆవరణలో అల్లం,వెల్లుల్లి,జ్యూట్ బ్యాగులతో నిరసన తెలుపుతున్న భాదితులు అనుమతులు లేకుండా రైతు బజార్ ఆవరణలో ఎండు చేపల స్టాల్స్ ఎలా పెట్టారు అని ప్రశ్నించారు,కాసుల కక్కుర్తి లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మైలవరం రైతు బజార్ పై స్థానిక రైతులు పలు ఆరోపణలు చేస్తున్నారు.

 Ntr District Mylavaram Mylavaram Rythu Bazar Eo Gharana Fraud-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube