హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో భారీ చోరీ..!

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ లో భారీ చోరీ జరిగింది.ఈ ఘటనతో లక్షలు విలువ చేసే బంగారు నగలు దొంగతనం అయినట్లు తెలుస్తోంది.10.36 గ్రాముల డైమండ్ బ్రాస్లెట్, 3.61 గ్రాముల డైమండ్ రింగ్ అపహరణకు గురైయ్యాయని బాధితుడు చెబుతున్నట్లు సమాచారం.బాధితుడు ముంబైకి చెందిన వ్యాపారవేత్త.

 Massive Theft In Hyderabad Park Hyatt Hotel-TeluguStop.com

పార్క్ హయత్ హోటల్ కి వచ్చిన సమయంలోనే తన బ్యాగులో నుంచి బంగారు నగలు మాయం అయ్యాయని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు .దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube