జమ్మూ కాశ్మీర్ లో జైలు శాఖ డీజీ హత్య తీవ్ర కలకలం రేపింది.డిహెచ్కె లోహియా దారుణ హత్యకు గురయ్యారు.
కాగా జైళ్ల శాఖ డీజీ నివాసంలోని పనిమనిషి హత్యకు పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.హత్య జరిగిన స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.
హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు.