శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా జనసేనాని ప్రత్యేక పూజలు

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని.జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సరస్వతి దేవికి పూజలు చేశారు.అనంతరం పార్టీ నేతలు, కేంద్ర కార్యాలయ నిర్వాహకులతో ఆయన సమావేశం కానున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు