పోలవరంపై ఉదయం 11 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం జరగనుంది.ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల సీఎస్ లు వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యలపై చర్చించనున్నారు.పోలవరం వల్ల ముప్పు ఉందని వెల్లడించేందుకు సీడబ్ల్యూసీ, పీపీఏ సిద్ధమయినట్టు తెలుస్తోంది.