ఏలూరు: ఏలూరు జిల్లా దుగ్గిరాలలో చింతమనేని ప్రభాకర్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.గుడివాడలో జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర కి మద్దతుగా వెళ్లొద్దు అంటూ చింతమనేనిని నిర్బంధించారు పోలీసులు.
పోలీసుల వైఖరిపై చింతమనేని ప్రభాకర్ ఆదరణ వ్యక్తం చేశారు.తాము ఎక్కడికి వెళ్లడం లేదని పోలీసులు సూచించిన వారు చింతమనేని ప్రభాకర్కు ఇచ్చేందుకు ప్రయత్నించారు.ప్రస్తుతం చింతమనేని ఇంటి వద్ద పోలీసులు పహర కాస్తున్నారు.