మరోసారి తెలంగాణ హైకోర్టుకు ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.రాజాసింగ్ పై నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలు చేసిన ఆమె.

 Mla Rajasingh's Wife's Petition In Telangana High Court Once Again-TeluguStop.com

తాజాగా తన భర్తకు ప్రాణహాని ఉందంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు.తోటి ఖైదీల నుంచి ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు.

అయితే ఈ పిటిషన్ పై కోర్టు నిన్న విచారణ చేపట్టగా.వాదనలు వినిపించేందుకు సమయం కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు.దీంతో తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube