జైలుకు భయపడే వ్యక్తులం కాదు: బండి సంజయ్

హైదరాబాద్ పెద్దఅంబర్ పేటలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ జరుగుతోంది.

సభా ప్రాంగణం అంతా జైల్లో ఉన్న రాజాసింగ్ కు మద్ధతుగా చేసిన నినాదాలతో దద్దరిల్లింది.

రాజాసింగ్ విషయంపై మాట్లాడాలని పలువురు డిమాండ్ చేశారు.అనంతరం బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ జైలుకు భయపడే వ్యక్తులం కాదన్నారు.

జైలుకు పంపిన వారిని, కుట్ర పన్నిన వారిని వదిలేదని లేదని తెలిపారు.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు