సీఐడీ అధికారులు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.సీఐడీ విచారణకు తాను రాలేదని డీఐజీ సునీల్ కుమార్ స్టేట్ మెంట్ ఇచ్చారని చెప్పారు.
ఈ విషయంపై న్యాయస్థానంలో తన తరపు లాయర్ స్పష్టంగా చెప్పారన్నారు.తనను కట్టేసి కొట్టారని.
వర్చువల్ గా విచారణ జరపాలని కోర్టు గతంలో చెప్పిందని వెల్లడించారు.ఈ క్రమంలో తను వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉందని రఘురామ స్పష్టం చేశారు.