ఏపీ అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది.14 మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.వ్యవసాయంపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు.స్పీకర్ తమ్మినేని పోడియం వద్దకు దూసుకెళ్లి ఆందోళన చేశారు.దీంతో వ్యవసాయంపై చర్చకు ఎల్లుండి అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పారు.అయినా ఆందోళన విరమించకపోడంతో ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు.

 Suspension Of 14 Tdp Members From Ap Assembly-TeluguStop.com

అనంతరం 14 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube