సీఎం కేసీఆర్‎పై బండి సంజయ్ ఫైర్

సీఎం కేసీఆర్‎పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇన్ని సంవత్సరాలుగా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.

 Bandi Sanjay Fire On Cm Kcr-TeluguStop.com

పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఎవరూ అడ్డుకున్నారని ప్రశ్నించారు.కేంద్రమే అడ్డుకుందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తక్షణమే పది శాతం గిరిజన రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

గిరిజన సమస్యలపై మొదట నుంచి కొట్లాడి జైలు పాలైంది బీజేపీ నేతలేనని బండి సంజయ్ తెలిపారు.

ప్రజా సమస్యలను పరిష్కరించడమే కావాలన్న ఆయన.దొంగ జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంటే వదిలిపెట్టమని హెచ్చరించారు.నయా నిజాం ఖాసిం చంద్రశేఖర రజ్వి పాలన నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి కలిగిస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube