బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిశారు.శామీర్పేటలోని నివాసానికి వెళ్లిన ఆయన ఈటలను ఆయన పరామర్శించారు.
ఇటీవల ఈటల తండ్రి మల్లయ్య మృతిచెందిన విషయం తెలిసిందే.తెలంగాణ విమోచన దినోత్సవాల సందర్భంగా అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు.







