తెరాస కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పాల్వంచ కృష్ణ , జిల్లా అధ్యక్షులుగా ఎండి వై పాషా నియామకం .

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి క్యాంప్ ఆఫీస్ లో నూతనంగా తెరాస కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పాల్వంచ కృష్ణ ను , జిల్లా అధ్యక్షులుగా ఎండి వై పాషా ను నియమిస్తు నియామక పత్రాలను అందించి , శుభాకాంక్షలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ పునుకొల్లు నీరజ , టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు , తెరాస కార్మిక విభాగం గౌరవాధ్యక్షులు కమర్తపు మురళి మరియు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు .

 Palvancha Krishna As State Secretary Of Trs Labor Department And Md Y Pasha As-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube