స‌చివాల‌యాల‌తో ప్ర‌జ‌ల‌కు మరింత చేరువుగా సేవ‌లుః మంత్రి బొత్స‌

ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువుగా సేవ‌లు అందించాల‌నే ఉద్దేశ్యంతోనే గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారున‌.విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కరకం గ్రామంలో సుమారు రూ.40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఆయ‌న‌ ప్రారంభించారు.ప్రతి ఒక్కరు గ్రామ సచివాలయాన్ని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు.

 Minister Botsa Said That Services Should Be Closer To The People With The Secret-TeluguStop.com

ఆ కార్యక్ర‌మంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ప్ర‌జా ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube