సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ముద్దుగుమ్మలు ఆ తర్వాత కాలంలో సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యి గుర్తుపట్టలేని విధంగా మారిపోతూ ఉంటారు.అయితే అప్పటివరకు ఒక డిఫరెంట్ లుక్ తో ఉన్న హీరోయిన్స్ ఒకసారి గా గుర్తుపట్టలేని విధంగా మారిపోయి అభిమానులకు షాక్ ఇస్తూ ఉంటారు.
ఈ క్రమంలోని అభిమానులు ఒక్కొక్కసారి వారు చూస్తోంది నిజమేనా అన్న విధంగా ఆశ్చర్యపోతూ ఉంటారు.అప్పటి హీరోయిన్ ఇప్పటి హీరోయిన్ ఇద్దరు ఒకటేనా అన్న విధంగా హీరోయిన్లు మారిపోతూ ఉంటారు.
అలాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రంభ కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోయే అభిమానులకు షాక్ ఇచ్చింది.కాగా రంభ అసలు పేరు విజయలక్ష్మి అన్న విషయం తెలిసిందే.
రంభ అప్పట్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.టాలీవుడ్ లో స్టార్ హీరోల సరే సరే నటించి టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఈమె పెళ్లి చేసుకొని సెటిల్ అయింది.ఇది ఇలా ఉంటే తాజాగా రంభ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా నటి కుష్బూ, రంభ నీ కలిసింది.చాలాకాలం తర్వాత తన స్నేహితురాలినీ కలవడంతో ఆ కుటుంబంలో కలిసి కాసేపు టైం ని స్పెండ్ చేసింది కుష్బూ.
ఇందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
అలాగే రంభ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే ఆ ఫోటోలో రంభ ను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.ఎందుకంటే ఆమె ఇప్పటికీ అంతే అందంగా అదే గ్లామర్ తో కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
ఆమె వయసు పెరుగుతున్నా కూడా అందం ఏ మాత్రం జరగడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలు రంభ మేకప్ లేకుండా ఉన్నారు.
ఒకవేళ రంభ మేకప్ వేస్తే హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చే విధంగానే వుంది.కాగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ తనకు అవకాశం వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉంది.