తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మేడే రాజివ్ సాగర్

తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మేడే రాజివ్ సాగర్.జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ కవిత దంపతుల సమక్షంలో రాజివ్ సాగర్ బాధ్యతలు చేపట్టారు.

 Mayday Rajiv Sagar, Who Took Charge As The Chairman Of Telangana State Food Corp-TeluguStop.com

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొని ప్రస్తుతం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.బాధ్యతలు చేపట్టే ముందు మంత్రులు జగదీశ్వర్ రెడ్డి సత్యవతి రాథోడ్ల సమక్షంలో రాజు సాగర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని రాజీవ్ సాగర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube