కోనసీమ జిల్లా, పి.గన్నవరం: వరద ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.పి గన్నవరం మండలం వరద ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి. పి.గన్నవరం మండలం గంటిపేదపూడిలో పర్యటించిన అధికారులు.దశాబ్దాలుగా పెండింగులో ఉన్న బ్రిడ్జి నిర్మించాలని కలెక్టర్ ను కోరిన స్థానికులు.
వరదలను సమర్ధవంతంగా ఎదుర్కొంటాం కలెక్టర్ శుక్లా.
జిల్లాలో 200 బొట్లు ఏర్పాటు చేశాం కలెక్టర్.
ఎస్ డి ఆర్ ఎఫ్ టీమ్ ని సిద్ధం చేశాం కలెక్టర్.లంక గ్రామాలకు కావలసిన నిత్యవసర సరుకులు మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాం.
సంబంధిత శాఖల అధికారు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసాం.