దేవిశ్రీ vs థమన్.. ఢీ అంటే ఢీ.. ఇప్పుడు ఐదో సారి?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు దేవి శ్రీ ప్రసాద్, థమన్.

వీళ్లు స్వరాలు అందిస్తే బాక్సాఫీసు వద్ద సినిమా బ్లాక్బస్టర్ అవుతుందని భావిస్తూ ఉంటారు ప్రేక్షకులు.

సినిమా ఎలా ఉన్న తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసిందని అని చెబుతూ ఉంటారు.ఇద్దరు మ్యూజిక్ కంపోజర్ లు అందించిన మ్యూజిక్ ఆల్బమ్ సూపర్ హిట్ అయ్యి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి అని చెప్పాలి.

అయితే మిగతా మ్యూజిక్ డైరెక్టర్ల విషయం ఎలా ఉన్నా.ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ల మధ్య మాత్రం ఎప్పుడూ పోటీ నెలకొంటుంది.

ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు ప్రతి సంక్రాంతికి తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూనే ఉంటారు అని చెప్పాలి.నాలుగు సార్లు వీరిద్దరి మధ్య పోటీ జరిగింది.ఇక ఇప్పుడు ఐదో సారి కూడా వీరిద్దరి మధ్య స్వర యుద్ధం జరగబోతుంది అనేది తెలుస్తుంది.2016లో సంక్రాంతికి దేవిశ్రీ మ్యూజిక్ అందించిన నాన్నకు ప్రేమతో ఇక.తమన్ ట్యూన్ ఇచ్చిన బాలయ్య డిటెక్టర్ సినిమాలు విడుదలయ్యాయి.రెండు రోజుల్లో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.

Advertisement

ఇక 2020లో డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న సరిలేరు నీకెవరు. తమన్ స్వరాలు అందించిన అలా వైకుంఠపురం లో విడుదలయ్యాయ్.

ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది.ఇక ఆ తర్వాత 2022 జనవరి 14న డిఎస్పి రౌడీ బాయ్స్ విడుదల కాగా.

థమన్ మ్యూజిక్ ఇచ్చిన సూపర్ మచ్చి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పుడు ఐదో సారి వీరిద్దరి మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది అని తెలుస్తుంది.2023 టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు స్వరాలు సమకూర్చిన సినిమాలు పోటీ పడబోతున్నాయి.సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సినిమాకు దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నారు.ఇక కోలీవుడ్ స్టార్ విజయ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న వారసుడు కూడా సంక్రాంతికే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

దీనికి తమన్ స్వరాలు సమకూర్చారు.మరి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

తాజా వార్తలు