ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు వచ్చాయి గురుకులాల్లో చదివిన పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు.వీణా వాణి అవిభక్త కవలలకు మంచి మార్కులు వచ్చాయి వీణాకు 712, వాణికి 707 మార్కులు వచ్చాయి కోవిడ్ సమయంలో కూడా ఆన్ లైన్ క్లాస్ లు అటెండ్ అయ్యారు వీణావాణీల ఈ సమయంలో తల్లి అవసరం ఉంటది.
అందుకని తల్లికి కూడా ఉద్యోగం ఇక్కడే ఇచ్చాం బాల సదనములో అనాధ పిల్లలు కూడా వున్నారు వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు వీణావాణీలు సీఏ కోర్సులో చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. శ్రీ మేధా లో అడ్మిషన్ తీసుకున్నాం వాళ్ళు కూడా ఫ్రీ గా ఇస్తాం అన్నారు దేవుడు అన్యాయం చేసిన సర్కార్ మాత్రం సపోర్ట్ గా ఉందని చెబుతున్నారు
వీణా వాణిలకు అభినందనలు 6నెలల సమయంలో కూడా బాగా చదివారు కొందరు పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు.
తల్లిదండ్రులకు కడుపుకోత వద్దు మళ్లీ సప్లమెంటరీ పరీక్షలు వస్తున్నాయి.సర్జరీ కోసం డాక్టర్లు నిర్ణయం తీసుకోవాలి సర్కార్ కూడా మాట్లాడింది.
ఓ ఒక్కరు కూడా నష్టపోకుండా ఉండాలి ఇప్పుడు వాళ్ళు సీఏ చదవడానికి సపోర్ట్ చేస్తుంది కోవిడ్ తో అనాథలైన పిల్లలకు కూడా సర్కార్ అక్కున చేర్చుకొని చదివిస్తోంది
సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి.వీణా వాణిలకు అభినందనలు మిగతావారు కూడా బాగా చదివి మంచి మార్కులు సాధించారు ఫెయిల్ ఐనా వాళ్ళు బాధపడకండి మళ్ళీ పరీక్షలు పెడ్తామ్ పాస్ అవుతారు వీణావాణి లు రామప్పా టెంపుల్ పై ఓ బుక్ రాశారు ప్రైవేట్ కాలేజి లతో పోటీ పడి చదివి ఎక్కువ మార్కులు సాధించారు.