అమరావతి ఉద్యమం 900 రోజు సందర్భంగా మండడం శిబిరం లో రైతు సభ

సభ కి హాజరైన ప్రొఫెసర్ లు కోదండరాం, హరగోపాల్, సీపీఐ నారాయణ, కొలికలపుడి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, మజీ కలెక్టర్ గోపాలరావు,సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు భారీగా పాల్గొన్నఅమరావతి రైతులు ,రైతు కూలీలు నాయకులు అంబేద్కర్, న్యాయ దేవతల విగ్రహాలకు పూలదండలు వేసి పాలాభిషేకం చేసిన నాయకులు ప్రొఫెసర్ కోదండరాం కోర్టు తీర్పునకు లోబడి రాజధాని అభివృద్ధి చేపట్టాలి ఇలా తస్కారం చేయటం సమంజసం కాదు వెంటనే హైకోర్టు తీర్పునకు లోబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.మిగిలిన భవనాల నిర్మాణాల పనులు పూర్తి చేయాలి

 Raitu Sabha In Mandadam Camp On The Occasion Of 900 Days Of Amravati Movement ,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube