బస్ యాత్ర భారీ బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన వైస్సార్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కొడాలి నాని

పల్నాడు జిల్లాలో అత్యధిక మెజారిటీలతో గెలిచాం,అదే స్ఫూర్తితో ప్రజలు నాలుగువైపుల నుండి తరలి రావాలి అమలాపురం సంఘటని ఖండించక పోగా ప్రభుత్వం మీద బురద చల్లటం చంద్రబాబు,పవన్ కళ్యాణ్ మానుకోవాలి చంద్రబాబు అందరిని ఉద్యమం లా కలసి రమ్మంటం లొనే తన ఓటమి ఒప్పు కున్నాడు.

చంద్రబాబు మహానాడులో అంబేత్కర్ కోనసీమ జిల్లా గా తీర్మానం చేస్తాడా అని డిమాండ్ చేస్తున్నా కొడాలి నాని కామెంట్స్అ ట్టడుగున ఉన్న వారిని ఓటరుగా కాకుండా పదవులిచ్చి సామాజిక న్యాయం చేయటమే బస్ యాత్ర అమలాపురం ఘటనకు చంద్రబాబు,దత్తపుత్రుడే కారణం దత్తపుత్రుడి కోసం వచ్చే పిల్లల పై కాల్పులు జరపాలా ,అదా లా అండ్ ఆర్డర్ చంద్రబాబు,దత్తపుత్రుడు తల్లకిందులైన 2024 సీఎం జగనే.

తాజా వార్తలు