షీలానగర్ టోలో గేట్ సమీపంలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలో పని ముగించుకోని ఇంటికి ద్విచక్ర వాహనం పై వెళ్తున్న కొల్లి వినోద్ రావు (54) అనే వ్యక్తి పై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు వీపు బాగంలో కత్తితో దాడి వీపులో కత్తితో కెజిహెచ్ లో చికిత్సకి వెళ్ళిన బాధితుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీస్లు
.Latest Latest News - Telugu News