1.వీసా ఆన్ అరైవల్ పై మలేషియా కీలక నిర్ణయం

భారత ప్రయాణికులకు మలేషియా శుభవార్త చెప్పింది.వీసా ఆన్ అరైవల్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
2.ఆపదలో ఉన్న తెలంగాణ ప్రవాసీలకు జీ డబ్ల్యూఏసీ సహాయం
ఎడారి దేశంలో నిస్స్యహాయంగా ఉందిపోతున్న తెలంగాణ ప్రవాసీలకు జీ డబ్ల్యుఏసీ అనే ప్రవాడేయుల సంస్థ అండగా నిలిచింది.సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , కువైట్ , ఖతర్, ఒమన్ దేశాలలో దీని సభ్యులు తమ తమ ప్రాంతాల్లో జరిగే మరణాల గురించి సామాజిక మధ్యమాల ద్వారా తెలుసుకుని ఆయా మృత దేహాలను మాతృ భూమికి పంపించడానికి కృషి చేస్తున్నారు.
3.చంద్రబాబు తో టిడిపి మెల్ బోర్న్ సభ్యుల భేటీ

టిడిపి అదినేత చంద్రబాబు తో మెల్ బోర్న్ కు చెందిన ఎన్.ఆర్.ఐ లు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పార్టీ తరపున వారు చేస్తున్న కార్యక్రమాలను చంద్రబాబు ప్రశంసించారు.
4.కువైట్ లో అన్ని ఆంక్షలు తొలగింపు

కువైట్ కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా నేపథ్యంలో విధించిన అన్ని ఆంక్షలను తొలగించింది. 5.భారత సంతతి వ్యక్తికి ఉరి .ఎంబసీ ముందు కొవ్వొత్తుల ప్రదర్శన డ్రగ్స్ కేసులో పట్టుబడి పదేళ్ల జైలు జీవితం గడిపిన భారత సంతతి వ్యక్తి మలేషియా కు చెందిన నాగేంద్ర న్ ధర్మలింగం (34) ను సింగపూర్ అధికారులు బుధవారం ఉరితీయడాన్ని నిరసిస్తూ సింగపూర్ ఎంబసీ ముందు ప్రవాసులు , మానవ హక్కుల కార్యకర్తలు బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. 6.సౌదీలో పాక్ ప్రధాని కి అవమానం

పాకిస్థాన్ ప్రధాని షేహాబాజ్ షరీఫ్ కు సౌదీ అరేబియా లో ఘోర అవమానం జరిగింది.దొంగ దొంగ అంటూ పాక్ ప్రధాని కి వ్యతిరేకంగా సౌదీ లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. 7.చైనా కు భారతీయ విద్యార్థులు కోవిడ్ కారణంగా భారత్ లోనే ఇరుక్కుపోయిన విద్యార్థులు తిరిగి చైనా కు రావడానికి ఆ దేశ విదేశాంగ శాఖ అంగీకారం తెలిపింది. 8.రష్యన్ ధనికులకు యూఏఈ ఆహ్వానం

రష్యన్ ధనికులకు యూ ఏఈ ఆహ్వానం పలుకుతోంది.రష్యన్ ధనికులకు రాజకుటుంబం లోని షేక్ మౌన్సర్ బిన్ జయోధ్ అల్ నుహ్యాన్ అంగీకరించారు.







