తిరుమల శ్రీవారిని దర్శించుకున్నపలువురు ప్రముఖులు

ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కర్ణాటక గవర్నర్ తవార్చంద్ గెహ్లోట్.తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణమాజీ టీటీడీ ఈవో ఐవీ సుబ్బారావు., నేవీ చీఫ్ అడ్వైజర్ ఆర్.హరి కుమార్., విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామిలు కుటుంబ సభ్యులతో కలసి వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

 Many Celebrities Visited Thirumala Srivastava , Thirumala , Karnataka , Governo-TeluguStop.com

ఆలయం వెలుపల విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ.శ్రీరామనవమి రోజున శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన మరింత మెరుగ్గా.ప్రజలకు చేరువగా.

, అవినీతి రహిత పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.మంత్రి వర్గ విస్తరణలో మార్పులకు అందరూ ఆమోదం తెలపడం, హిత పరిపాలనను అందించే విధంగా సీఎం చర్యలు తీసుకున్నారని అన్నారు.

మంత్రి వర్గ విస్తరణ అనంతరం రాష్ట్రము మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube