విశాఖ పాత గాజువాకలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారి తీసింది

విశాఖ పాత గాజువాకలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారి తీసింది.విశాఖ బంద్‌లో ఉదయం నుంచి టీడీపీ నేతలు పాల్గొనగా…వైసీపీ నేతలు బంద్‌కు దూరంగా ఉన్నారు.

 Conflict Between Tdp And Ycp Leaders In Visakhapatnam S Old Gajuwaka Has Led To-TeluguStop.com

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్ వైఖరిని టీడీపీ నేతలు తప్పు బట్టారు.దీనిపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ కార్యకర్తల నుంచి పార్టీ జెండాలను  వైసీపీ కార్యకర్తలు లాగిపారేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.

వైసీపీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారని… వైసీపీ కార్యకర్తలు తాగి వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube