సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కి టీడీపీ పార్టీ నాయకుల సంఘీభావం

ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కు తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు,రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాధం, జిల్లా కార్యదర్శులు గుప్త సీతయ్య,నాయకులు చింతకాని మండలం నరసింహపురంలోసీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారిని కలిసి సంఘీభావం తెలిపారు.తెలుగుదేశం పార్టీ చింతకాని మండల అధ్యక్షులు తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు శనివారం చింతకాని మండలం జగన్నాధపురం, చింతకాని, నరసింహ పురం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జెండాలను చేతబూనిన టిడిపి కార్యకర్తలు పాదయాత్రకు ఘనస్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు.

 Clp Leader Batti Vikramarka Tdp Leaders' Solidarity With The People's Ma-TeluguStop.com

పీపుల్స్ మార్చ్ లో భట్టి అడుగులో అడుగులు వేస్తూ కదం తొక్కారు.మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్ది దీవించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube