సిరిసిల్లలో నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులకు ఆసాములకు సంఘీభావం ప్రకటించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులకు ఆసాములకు సంఘీభావం ప్రకటించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్.

 Mlc Jeevan Reddy Support Handloom Workers Protest In Rajanna Siricilla Details,-TeluguStop.com

ఆసాములకు 10 శాతం రావాల్సిన యారాన్ సబ్సిడీనీ వెంటనే అమలు చేయాలి.కార్మికులకు కూలీ ఒప్పందం ప్రకారం పెంచిన కూలి రేట్లు ఇవ్వాలి.

ప్రతి నేత కార్మికునికి నెలకు 23 వేల జీతం రావాలి.నేత కార్మికులు సుఖశాంతులతో వర్ధిల్లుతారని తెలంగాణ ప్రాంతం మొత్తం అనుకుంటుంది.

కానీ చేనేత కార్మికులకు ఆసాములకు కూలీ గిట్టుబాటు కావడం లేదు.మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి, ఒప్పందం ప్రకారం పెంచిన కూలీ విధానాన్ని అమలు చేయాలి.

నేత కార్మికుల పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కారు.ఐదు సంవత్సరాల క్రితం కూలీ ఏదైతే ఉందో ఇవాళ కూడా అదే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube