నేడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం..!!

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ బడ్జెట్ సమావేశాల ప్రారంభం లో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా వల్ల మరణించిన అకాల మరణాల పై ప్రతిపక్ష పార్టీ టీడీపీ వైసీపీ ని.

 Key Bills Approved In Ap Assembly Budget Meetings Today Ap Assembly, Tdp, Ysrcp,-TeluguStop.com

ప్రశ్నల వర్షం తో ముంచెత్తింది.అనంతరం వాయిదా పడ్డ అసెంబ్లీ సమావేశాలు దాదాపు మూడు రోజుల తర్వాత ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా నేడు కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపేలా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.ఇదే సమయంలో ప్రశ్నోత్తరాల చర్చ కూడా జరగనుంది.ఈ చర్చలో పోలవరం ప్రాజెక్టు మరియు వైజాగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీఎంఆర్ఎఫ్, మత్స్యకారులకు ఆర్థిక సాయం, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, ఆశా వర్కర్ల జీతాలు, కోవిడ్ నష్టపరిహారం, ఆర్టీసీ బలోపేతం, ఎంపీఈవో లకు కనీస వేతనం.చర్చకు రానున్నాయి.

ఇక ఇదే సమయంలో ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి కూడా ప్రారంభం కానుంది.మండలిలో కూడా ప్రశ్నోత్తరాల చర్చ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube