మచిలీపట్నం, ఈడేపల్లి వృద్ధాశ్రమంను సందర్శించిన మంత్రి పేర్నినాని

మచిలీపట్నం, ఈడేపల్లి వృద్ధాశ్రమంను సందర్శించి అక్కడ ఉన్న అవ్వా తాతలతో సరదాగా గడిపి వారి ఆరోగ్యం, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్న మంత్రి పేర్నినాని గారు.

తాజా వార్తలు