ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా నిరంతరం పోరాటం చేస్తున్న ఉక్కు ఉద్యోగులు, కార్మికులు … కూర్మన్నపాలెం నుండి గాజువాక పోలీస్ స్టేషన్ వరుకు భారీ ర్యాలీగా ఉద్యోగులు .తమ ప్రాణాలను ప్రణంగా పెట్టైన స్టీల్ ప్లాంట్ ను సాధించుకుంటాం అంటున్న అఖిల పక్ష నేతలు .విశాఖ ఉక్కు – ఆంధుల హక్కు నినాదంతో ఏడాదిగా కాలంగా ఉక్కు ఉద్యోగులు, నిర్వసితులు స్టీల్ ప్లాంట్ వద్ద నిరరన .
32 మంది ప్రాణా త్యాగాలకు నిదర్శంగా ఉన్న ఉక్కు కర్మాగారంను ప్రైవేట్ పరం కానివ్వం అంటూ ఏడాదిగా దర్నా చేస్తున్న ఉద్యోగులు .నేడు జైల్ భరోకి సిద్ధమైన ఉద్యోగులు
.