సీఎల్ఫీ లీడర్ గా మల్లు భట్టి విక్రమార్క నియామకం !

తెలంగాణ సీఎల్పీ లీడర్ గా మల్లు భట్టి విక్రమార్కను నియమిస్తూ.AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు.

దీనికి సంబంధించి లెటర్ కూడా విడుదలైంది.సీఎల్పీ ఎంపిక బాధ్యతను రాహుల్ కు అప్పగిస్తూ.

గురువారం రాష్ట్ర కాంగ్రెస్ మీటింగ్ లో నిర్ణయం తీసుకన్నారు నేతలు.

దీనిపై నిన్ననే నిర్ణయం వస్తుందనుకున్నా.రాహుల్ అందుబాటులో లేకపోవడంతో.ఈ రోజు దీనిపై నిర్ణయం తీసుకున్నారు .భట్టి విక్రమార్క ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మల్యేగా ఉన్నారు.ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్మన్ గా భాద్యతలు నిర్వహించారు.

Advertisement

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు