నిత్యం ఏదో రకమైన చేష్టలతొనో, సంచలన వ్యాఖ్యలతోనో మీడియాలో ఉండేందుకు ప్రయత్నించే టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి ఈ సారి దృష్టి జగన్ వైపుకు త్రిప్పారు.
సీపీ ప్రారంభించిన ‘గడగడపకు వైసీపీ’ ఓ ప్రహసనం లాంటి దని, దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా ఆంధ్రపదేశ్ మారడానికి, మిగిలిపోవడానికి కారణం జగనే అని ఆ పార్టీ నేతలు చెప్పుకోవాలని సూచించారు.
తండ్రి అధికారాని్న అడ్డు పెట్టుకుని అ్రకమంగా ఈ రాష్ట్ర ్రపజల ఆస్తులను దోచేసిన మహాపాపి జగన్ అని తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబు పాటనకు మార్గలు వేస్లామంటూ బయలు దేరిన నాయకులు ఎవరని, లక్షకోట్లు దోచుకున్న నువ్ చెప్పే మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని గమనించాలని వైసిపీ నేతలకు సూచించారు.
ముఖ్యమం్రతి అయిపోతావని చెప్పే జ్యోతిష్యులపై తప్పా, జగన్కి జనంపై నమ్మకం లేదని, ఎప్పుడు సిఎం అవుతానా అన్న జగన్ ఆశలు అడియాసలేనని ,
ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో మరికొందరు పార్టీ నుంచి బైటకొచ్చే పనిలో ఉన్నారని, ప్రతిపక్షనేతగానూ మీరు పనికిరారని నిర్ణయం జరగబోతోందని వ్యాఖ్యానించారాయన
.