విదేశీ గడ్డపై...'తెలుగు వెలుగులు'

ఆస్ట్రేలియాలో జరిగిన 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఎంతో ఘనంగా జరిగింది.భారత దేశంలో కంటే కూడా విదేశీ గడ్డపైనే తెలుగు బాష , తెలుగు సంస్కృతి ఓ వెలుగు వెలుగుతున్నాయని.

 6th Prapancha Telugu Sahithi Sadassu In Australia-TeluguStop.com

విదేశాలలో ఉండే తెలుగువారు ఇందుకు ఎంతో కష్టపడుతున్నారని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు.ఈ కార్యక్రమానికి అమెరికాలోని వంగూరి ఫౌండేషన్‌.

విశాఖలోని లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌.ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్‌ సభ్యులు అందరూ హాజరయ్యారు.

తెలుగు బాషని పరిరక్షిస్తున్న ఈ సంస్థల ఆధ్వర్యంలో నవంబరు 3, 4 తేదీలలో మెల్‌బోర్న్‌లో జరిగిన సాహితీ సదస్సులో దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.విదేశీ గడ్డపై తెలుగు భాషను.సంస్కృతిని అద్భుతంగా కాపాడుతుంటే , మాతృభూమిలో తెలుగు భాష పరిస్థితి తలచుకుని దుఃఖం కలుగుతోందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో తొలి తెలుగువారైన డాక్టర్‌ దూర్వాసుల మూర్తికి జీవన సాఫల్య పురస్కారం అందజేశారు…ఆస్ట్రేలియా, మలేషియాలో తెలుగు వెలుగుకోసం పాఠశాలలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను సన్మానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube