ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు 15 మందికి గాయాలు...!

నల్లగొండ జిల్లా: నకిరేకల్ పరిధిలోని ఇనుపాముల గుట్ట వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఇనుపాముల గుట్ట వద్దకు రాగానే వేగంగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఢీకొట్టడంతో

 15 People Were Injured When A Private Bus Rammed Into A Parked Lorry.-TeluguStop.com

ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube