రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం మూడపల్లిలో యువతి కిడ్నాప్ కలకలం.హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా యువతిని కిడ్నాప్ చేసిన 4 గురు యువకులు.
తండ్రిని కొట్టి యువతిని లాక్కెళ్ళిన యువకులు.ఫోక్సో కేసులో జైలుకు వెళ్లి వచ్చిన యువకుడు పనేనని అనుమానం.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.