అమరావతి: పార్టీ నేతలతో సీఎం జగన్ కామెంట్స్.మే 2 నుంచి ఇంటింటికీ వైసీపీ కార్యక్రమం.
జులై 8న వైసీపీ ప్లీనరీ ఉంటుంది.ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్.
ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనబెడతాం.రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను మంత్రులు కలుపుకు వెళ్లాలి.
ఎవరికైనా పార్టీనే సుప్రీం.
గెలిస్తేనే మంత్రి పదవి.
గెలిచేందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తాం.ఎవ్వరూ తాము ప్రత్యేకం అనుకోవడానికి వీల్లేదు.175కి 175 సీట్లు ఎందుకు గెలవలేము.







