ఏపీ స్పీకర్ ముందుకు రెబెల్ ఎమ్మెల్యేలు..!!

ఏపీలోని వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు( YCP TDP Rebel MLAs ) ఇవాళ స్పీకర్ ముందుకు వెళ్లనున్నారు.అనర్హత పిటిషన్ పై విచారణకు వైసీపీ రెబల్స్ తర్జన భర్జన అవుతున్నారని తెలుస్తోంది.

 Ycp And Tdp Rebel Mlas To Attend Before Ap Speaker,ycp And Tdp Rebel Mlas ,ap Sp-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరుపై వైసీపీ రెబల్స్ న్యాయ సలహా తీసుకుంటున్నారని సమాచారం.ఆరోగ్యం సరిగా లేదని ఇప్పటికే స్పీకర్ కు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy )లేఖ రాశారు.12 గంటలకు విచారణ రావాలని వైసీపీ రెబల్స్ కు స్పీకర్ నోటీసుల జారీ చేసిన సంగతి తెలిసిందే.మధ్యాహ్నం 2.45 గంటలకు విచారణకు హాజరుకావాలని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు అందించారు.కాగా ఇవాళ స్పీకర్ ఎదుట హాజరుకానున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వనున్నారు.

మరోవైపు విదేశీ పర్యటనలో ఉండటంతో వచ్చే నెల 2 వరకు గడువు కావాలని మద్దాలి గిరి కోరారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube