‘ యాత్ర -2 ( Yatra-2 )’ సినిమా ట్రైలర్ విడుదల అయింది.మహీ వి రాఘవ్( Mahi V Raghav ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెరకెక్కింది.
ఈ మేరకు రెండు నిమిషాల 47 సెకన్ల నిడివితో చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhara Reddy ) తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజానేతగా ఎదిగిన తీరుతో పాటు 2009 నుంచి 2019 వరకు ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాత్ర-2 సినిమాను రూపొందించారు.ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి( Mammootty ) నటించగా వైఎస్ జగన్ పాత్రంలో జీవా నటించారు.ఇప్పటికే విడుదలైన యాత్ర -2 టీజర్, సాంగ్స్ ప్రేక్షకులతో పాటు అభిమానుల గుండెలను తాకాయన్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమా ఈనెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.