మెగాస్టార్ చిరంజీవి నన్ను వస్తావా అని అడిగాడంటున్న ఆంటీ....

ప్రస్తుత కాలంలో కొందరు సెలెబ్రెటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ కావాలనుకునే పిచ్చి భ్రమలో సెలెబ్రెటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా ఓ మహిళ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పై అనుచిత వ్యాఖ్యలు చేసింది.

దీంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలో లోకులు కాకులు ఆంటీ అనే పేరుతో ఓ మహిళ గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అయితే ఈమె కొత్తగా విడుదలైన టువంటి సినిమాలను మొదటి రోజు మొదటి షో చూస్తూ రివ్యూలు ఇస్తానంటూ సోషల్ మీడియాలో గత కొద్ది కాలంగా పాపులర్ అవుతోంది.తాజాగా ఈ మహిళ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఓ థియేటర్ వద్ద హల్ చల్ చేసింది.

ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ తేజ్ తనకు ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడని, అలాగే బాగున్నావా అత్త అంటూ తన యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటాడని అన్నారు.అయితే చిరంజీవి మాత్రం తనకి ఫోన్ చేసి "నేను చిరంజీవి వస్తావా అని అడిగాడు అని దాంతో తనకు కోపం వచ్చి ఫోన్ పెట్టేసానని అన్నారు.

Advertisement

అలాగే తనకు టాలీవుడ్లోని స్టార్ హీరోలందరూ తరచు ఫోన్ చేస్తూ తన యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారని కూడా అన్నారు.

అయితే ఈ వార్త నెట్టింట్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.అయితే స్టార్ చిరంజీవి పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి లోకులు కాకులు ఆంటీ పై మెగాస్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక ప్రతి ఒక్కరికి ఇలా స్టార్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ కావాలని ఆలోచిస్తున్నారని, ఇంకోసారి మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగోదని ఆ మహిళని హెచ్చరిస్తున్నారు.

అయితే మరికొందరు మాత్రం ఆమెకు గత కొద్దికాలంగా ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని అందువల్లనే ఇలా ప్రవర్తిస్తోందని ఆ వ్యాఖ్యలను పట్టించుకోవద్దని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు