ఎంపీ గోరంట్ల మాధవ వ్యవహారంతో.రాష్ట్రం పరువు పోయింది సభ్య సమాజం సిగ్గూ పడేలా.
వైసీపీ నేతల వ్యవహరిస్తున్నారు.సీఎం వెంటనే.
అతనిపై చర్యలు తీసుకొని ఎంపీ పదవి నుంచి .రాజీనామా చేసెల చర్యలు చేపట్టాలి టీడీపీ.నేత కొండ్రు మురళి అంబెడ్కర్ ను.అవమాన పరిచేలా.విదేశీ విద్యకు.జగన్నన్న విదేశీ పథకం అనే పేరు పెట్టడం.దళితులను కించపర్చటమే.టీడీపీ.
నేత కొండ్రు మురళి.







