పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముందుగానే ముగిసే అవకాశం..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముందుగానే ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈనెల 29కి సమావేశాలు ముగియాల్సి ఉండగా 23వ తేదీనే ముగిసే ఛాన్స్ ఉంది.

క్రిస్మస్ కు ఎక్కువ రోజులు సెలవులు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై రేపు జరిగే బీఎసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

తాజా వార్తలు