రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తా - ఏఎంసీ చైర్మన్ ఎలసాని మోహన్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా :రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానని బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్( Mohan Kumar ) అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామంలో మంగళవారం ఇటీవల నూతనంగా నియమితులైన ఏం సి చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్, ఏఎంసి డైరెక్టర్ తాడ ప్రతాప్ రెడ్డి లకు బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు లోకుర్తి బాలమల్లు, ఎంపీటీసీ మధు ఆధ్వర్యంలో శాలువతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

 Will Work For Economic Development Of Farmers - Amc Chairman Elasani Mohan Kumar-TeluguStop.com

ఈ సందర్భంగా ఎలుసాని మోహన్ కుమార్ మాట్లాడుతూ అన్నదాతలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు చేస్తానని ప్రభుత్వపరంగా వచ్చే పథకాలను రైతులకు చేరవేరుస్తానని పేర్కొన్నారు.అదేవిధంగా ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్( CK KCR ) కు ఓటు వేసి కృతజ్ఞతను చాటుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కరుణాకర్ రావు, మాజీ సర్పంచ్ సుధాకర్ రావు( Sudhakar Rao ), సురభి కాంతారావు, తిరుపతి రావు, బాల్ రెడ్డి,రామ్ రెడ్డి, రవి,తిరుపతి,కిషన్ రెడ్డి,రాజం,అరవింద్, శ్రీనివాస్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,శివశంకర్, రైతులు తదితరులు పాల్గొన్నా

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube