కులమత రాజకీయాలకతీతంగా సంక్షేమం: పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: కులమత రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని ప్రజా పాలన సభలు నిర్వహిస్తున్నామని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.శనివారం సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలోని ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు.

 Welfare Beyond Caste Politics Patel Ramesh Reddy, Welfare ,caste Politics ,patel-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకు ఆరు గ్యారంటీలు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube