Gudivada Amarnath : రుషికొండలో భవనాలను ప్రారంభించాం..: మంత్రి అమర్నాథ్

విశాఖ( Visakhapatnam )లోని రుషికొండ( Rushikonda )లో భవనాలను ప్రారంభించామని మంత్రి గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath ) అన్నారు.సువిశాలమైన ప్రాంతంలో భవనాలు నిర్మించామన్న ఆయన భవనాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని తెలిపారు.

 Gudivada Amarnath : రుషికొండలో భవనాలను ప్-TeluguStop.com

ప్రస్తుతం టూరిజం ప్రాజెక్టు( Tourism project )గా మాత్రమే ఈ భవనాలు పని చేస్తామని చెప్పారు.మరి కొంత నిర్మాణం జరగాల్సి ఉందన్న మంత్రి గుడివాడ ఇప్పటికే ప్రభుత్వ అధికారుల బృందం కొన్ని సలహాలు ఇచ్చారని తెలిపారు.ప్రభుత్వ అధికారుల బృందం సిఫార్సుతో పరిపాలన భవనంగా వినియోగించే అంశం ఆలోచిస్తున్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube