వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన విజయసాయిరెడ్డి , బొత్స సత్యనారాయణ...

వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన విజయసాయిరెడ్డి,సజ్జల,బొత్స పలువురు నేతలు విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శి ప్లీనరీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి 8వ తేదీ ప్రతినిధులు వస్తారు .అనేక తీర్మానాలు పెడుతున్నాం సామాజిక న్యాయం, మీడియా పక్షపాత వైఖరి తదితర అంశాలపై మాట్లాడతారు నియోజకవర్గ, జిల్లా ప్లీనరీలో మంచి స్పందన కనిపించింది సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు ప్రజల స్పందన ఎలా ఉందో ప్లీనరీలో తెలుస్తుంది అందరికీ అన్నీ వసతులు ఏర్పాట్లు చేస్తున్నాం తప్పకుండా ప్లీనరీ విజయవంతం అవుతుంది రెండు రోజులు పార్టీ అధ్యక్షుడు ప్లీనరీలో ఉంటారు.

 Vijayasai Reddy, Botsa Satyanarayana Inspected The Ycp Plenary Arrangements  , Y-TeluguStop.com

బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి ప్లీనరీ నిర్వహణకు ఏర్పాట్లపై చర్చించాము అధ్యక్షుని జెండా వందనం తో సభ ప్రారంభం అవుతుంది కార్యకర్తలు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఆ రెండు రోజులు వానదేవుడు కరుణిస్తాడు అని ఆశిస్తున్నాం వైఎస్సార్ జయంతి నాడు ఆయన ను స్మరించుకుంటూ స్టార్ట్ చేస్తాం ప్రభుత్వం వచ్చాకా మొదటి ప్లీనరీ ఇది మా పార్టీ విధానమే ప్రభుత్వ విధానం ఇంకా మెరుగైన ఆలోచనలతో సీఎం ముందుకు వెళ్తారు దీన్ని ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహిస్తున్నాం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube