నేడు అయోధ్యకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయోధ్యకు వెళ్లనున్నారు.ఈ క్రమంలో అయోధ్య రామాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు.

 Union Minister Kishan Reddy For Ayodhya Today-TeluguStop.com

అనంతరం ఉత్తరప్రదేశ్ సీఎంతో కలిసి లతా మంగేష్కర్ చౌక్‎ను ప్రారంభించనున్నారు.ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గౌరవార్థం అయోధ్యలోని నయా ఘాట్ క్రాసింగ్‎కు లతా మంగేష్కర్ చౌక్‎ను పేరు పెట్టారు.

నేడు లతా మంగేష్కర్ 93వ జయంతిని పురస్కరించుకుని చౌక్‎ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube