కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయోధ్యకు వెళ్లనున్నారు.ఈ క్రమంలో అయోధ్య రామాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు.
అనంతరం ఉత్తరప్రదేశ్ సీఎంతో కలిసి లతా మంగేష్కర్ చౌక్ను ప్రారంభించనున్నారు.ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గౌరవార్థం అయోధ్యలోని నయా ఘాట్ క్రాసింగ్కు లతా మంగేష్కర్ చౌక్ను పేరు పెట్టారు.
నేడు లతా మంగేష్కర్ 93వ జయంతిని పురస్కరించుకుని చౌక్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.