కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.కొన్ని చట్టాలలో మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలలో సమూల మార్పులు తీసుకొస్తామని తెలిపారు.అదేవిధంగా ఫోరెన్సిక్, ఎవిడెన్స్ చట్టాల్లోనూ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వెల్లడించారు.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

తాజా వార్తలు