ద్విచక్ర వాహనం లారీ ఢీ.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చింతభావి తండా వద్ద ఉదయం ద్విచక్ర వాహనం డికోవడంతో ద్విచక్ర వాహనం పై ప్రయాణం చేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానిక ఎస్ ఐ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.