టీ-కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో మరో ఇద్దరికి చోటు

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో మరో ఇద్దరికి చోటు దక్కింది.ఈ మేరకు కాంగ్రెస్ నేతలు బలరాం నాయక్, షబ్బీర్ అలీకి కమిటీలో స్థానం లభించింది.

 Two More Seats In The T-congress Election Screening Committee-TeluguStop.com

తాజాగా ఇద్దరికి చోటు దక్కడంతో స్క్రీనింగ్ కమిటీలో ఛైర్మన్ తో కలిసి మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు.కాగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా హస్తం పార్టీ పావులు కదుపుతోంది.

అతి త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది.అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

కాగా ఇటీవలే స్క్రీనింగ్ కమిటీలోకి ఇద్దరు సీనియర్ నేతలకు అవకాశం కల్పిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీలకు కమిటీలో స్థానం కల్పించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube